శ్రీవారి ఏకాంత సేవ సమయములో : వెంగమాంబ సూక్ష్మ రూపంలో, జీవ సమాది నుండి బయలుదేరి , ముత్యాల హారతికి హాజరు అవుతారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ( 20 .ఏప్రిల్. 1730- జీవ సమాధి -21.ఆగస్టు .1817, తిరుమల ): తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలు, తెలుగు కవయిత్రి. సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వం గా భావించి మహా భక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి.
వెంగమాంబ రచనలు: శ్రీ వేంకటాచల మహత్యము
* మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు, వెంకటేశ్వర స్వామి వారు రెండు వరాలు ఇచ్చారు *
తరిగొండ వెంగమాంబ మండపము (నివాసము ), తిరుమల
శ్రీవారు, వెంగమాంబ నివాసానికి వేంచేయుట
2. శ్రీవారు, వెంగమాంబ నివాసానికి వేంచేయుట: వెంగమాంబ జన్మదినం తరువాత , 10 వ రోజు , ఆమె నివాసానికి వస్తానని వరము, ఇచ్చారు.
No comments:
Post a Comment