Saturday, February 20, 2021

Hathi Ramji

  

                      హాథీరాం, క్రీ.శ. 1500 కాలంలో రాజస్థాన్ నుండి,  తిరుమలకు వచ్చిన భక్తుడు.

          హథీరాం స్వామివారితో పాచికలాట:   హథీరాం, స్వామివారితో పాచికలాడారు . పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయారుప్రతిఫలంగా నగలు హథీరాం ఇస్తాడు . అర్చకులుస్వామివారి నగలు పోయాయనిరాజుకు పిర్యాదు చేశారు.

          రాజుహథీరాంను శిక్షించుట:  రాజుహథీరాంను శిక్షించడానికి ముందుఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినివేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.

                                హథీరాం మఠంతిరుమల

       వేంకటేశ్వర స్వామి భక్తుడైన,  హథీరాం  అనే భక్తుని పేరుతో ఉన్న మఠం.  హథీరాంజీ మఠం.  1843 నుంచి 1932 వరకుతిరుమల ఆలయాన్ని నిర్వహించారు.


No comments:

Post a Comment

Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram,

  Sri Vedanarayana Swamy Temple- Matsya avatar, Nagulapuram, INDIA Sri Vedanarayana Swamy Temple- Matsya avatar w...